Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పెరియార్ నిజ స్వరూపం - Real Story of Periyar Rama Swamy

పంచాయతీరాజ్ లో రిజర్వేషన్లు రాకముందు, గ్రామ సర్పంచులుగా 30-40 సంవత్సరాలు ఒకే వ్యక్తి  చలామణి అయిన సందర్భాలు చాలా మందికి తెలుసు.....

పంచాయతీరాజ్ లో రిజర్వేషన్లు రాకముందు, గ్రామ సర్పంచులుగా 30-40 సంవత్సరాలు ఒకే వ్యక్తి 
చలామణి అయిన సందర్భాలు చాలా మందికి తెలుసు.. రిజర్వేషన్ కారణంగా ఆ పదవిని వాళ్ళు వదులుకోవలసి వచ్చినపుడు, ఆ పదవిలో తమకు అనుకూలమైన కీలుబొమ్మలను పెట్టి, సంతకాలు మాత్రం వాళ్ళచేత పెట్టించి మిగతా అంతా తామే చక్రం తిప్పుతారు కదా.. 

అలాగే 2వ ప్రపంచ యుధ్దం తరువాత బ్రిటీషువాళ్ళు అన్ని దేశాలకూ స్వతంత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించి ఒక్కొక్క దేశానికి ఇచ్చుకుంటూ వస్తున్నారు.. అలాగే మన దేశానికి కూడా 1947 లో ఇవ్వాలని సూత్రప్రాయంగా అంగీకారానికి రాగానే ఇక్కడ వాళ్ళు తమకు అనుకూలమైన ఏజంట్లను సిధ్దం చేయడానికి ప్రణాళిక రూపొందించారు.. గాంధీ, నెహ్రౄ~ జిన్నా, పెరియార్‌లు తమకు అనుకూలమైనవారిగా చివరకు తేల్చారు.. వీరిలో గాంధీకి పదవీ కాంక్ష లేదు గానీ, అందరిచేతా "మంచివాడిని" అని అనిపించుకోవాలనే కోరిక మాత్రం విపరీతంగా ఉండేది.. అందుకోసం ఏమైనా చేయడానికి వెనుకాడడు.. అందుకే అతను లక్షలమంది హిందువులను ఊచకోత కోసినా పట్టించుకోలేదు..

ఇతరులపై చిన్న దాడి జరిగినా "శాంతి శాంతి-అహింస అహింస" అంటూ వెళ్ళి నిరాహార దీక్ష చేసేవాడు..
పోతే ఇక మిగిలింది ముగ్గురు: నెహ్రౄ, జిన్నా, పెరియార్.... మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టి నెహ్రౄ, జిన్నాలను తృప్తిపరచారు.. ఇక పెరియార్ కరివేపాకులా మిగిలిపోయాడు.. అతనికి దేశాన్ని విడగొట్టేంత బలం లేదు..

దీనితో.. ద్రవిడ వాదాన్ని, దళిత వాదాన్నీ, బ్రాహ్మణ వాదాన్నీ, అగ్రవర్ణ వాదం, మనువాదం అను మొదలగు విభజన వాదాలను తెరపైకి తెచ్చి, తమిళులను తన వైపుకు తిప్పుకుని కమ్యూనిష్టుల సహకారంతో (దేశాన్ని ముక్కలు చేయడానికి వీరెపుడూ ముందువరుసలో ఉంటారు కదా) తమిళనాడును ప్రత్యేక దేశంగా తయారు చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసి చివరికి విఫలం అయ్యాడు పెరియార్.. ఈ ప్రయత్నంలో అంబేద్కర్‌ను కూడా పిలిపించి తనకు సహాయం చేయమని వత్తిడి తెచ్చాడు.. 

"పేదలకోసం నీవు చేసే పోరాటానికి మద్దతు తెలుపగలను గాని, దేశాన్ని విభజించడానికి నా మద్దతు ఉండదు.." అని అంబేత్కర్ ఖరాఖండిగా చెప్పాడు.. ఈ విధంగా దేశాన్ని మరో ముక్కగా విడదీసి ప్రధాని కావాలనే త్రృష్ణతో అమాయకులను రెచ్చగొట్టి ఎంతో మంది బ్రాహ్మణులను చంపించాడు.. తనకు పదవి దక్కలేదనే కసితో కనిపించిన దేవాలయాలను తన అనుయాయులతో పడగొట్టించి విగ్రహాలను కాళ్ళతో తన్నేవాడు.. దేవాలయాలలో ఉన్న నిధులను దోచుకునేవాడు.. ఓ రోజు వేశ్యతో దేవాలయం లో సెక్స్ చేశాడు, హిందువుల ఆరాద్య దైవం శ్రీ రాంచంద్రునికి చెప్పుల దండ వేసిన సన్నాసి.

250 సంవత్సరాలు ఈ దేశాన్ని బ్రీటీష్ వాళ్ళు, అంతకు ముందు 1000 సంవత్సరాలు ముష్కరులు దోచుకోవడంతో ఆనాడు సమాజంలో ఎక్కువగా ఉన్న పేద / అనాగరిక / నిరక్షరాస్యులు పెరియార్ చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి అతను తమకు ఏదో చేస్తాడు అని నమ్మి ఆ విధంగా మోసపోయారు....!!

కామం ప్రకోపిస్తే తల్లి, చెల్లి, లేదా కనిపించిన ఏ ఆడదానితోనైనా తీర్చుకో.. - పెరియార్

అందుకే వాడు తీవ్రమైన హెర్నియా నొప్పితో 6 నెలలు అల్లాడి చెన్నైలో కూడా సరిగాక, వెల్లూర్ హాస్పిటల్‌లో (తను బూట్లు నాకిన బ్రిటీష్‌కు చెందిన హెర్నియా స్పెషలిస్టు ఉన్నాడని తెలిసి వెల్లూరుకు అంబులెన్సులో వచ్చాడు) 95వ సంవత్సరాల వయసులో రామస్వామి 24 డిసెంబరు 1973 న హీనంగా చనిపోయాడు....!! పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలోని ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తారీఖున జన్మించాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment